Friday, April 26, 2024
Homeముఖ్యాంశాలు

ముఖ్యాంశాలు

AP | షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

ఎన్నికల వేళ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆదివారం వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

RR vs LSG | అదరగొట్టిన శాంసన్, ప‌రాగ్.. ల‌క్నో టార్గెట్ ఎంతంటే !

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ ఎక్కడ తడబడకుండా అద్భుతమైన బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బట్లర్, యశస్వి జైశ్వాల్ కాస్త...

హిమాయత్‌ నగర్‌లో “రైజింగ్‌ సన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌” కొత్త బ్రాంచ్ ప్రారంభం

హైదరాబాద్‌ , : ఆటిజం, ఏడీహెచ్‌డీ, మేథోపరమైన వైకల్యం, ప్రవర్తనా పరమైన సమస్యలతో బాధపడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు తగిన సేవలనందించడ...

RR vs LSG – సంజూ అర్ధ శతకం – రాజస్థాన్‌ రాయల్స్‌ 119/2

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(IPL 2024) 17 వ సీజ‌న్ తొలి డ‌బుల్ హెడ‌ర్ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ త‌ల‌ప‌డుతున...

Andhra Prabha Smart Edition – కమలం విక‌సితం / జ‌న‌సైన్యం ఫుల్ జోష్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 24-03-2024, 4:00PM* 👉 *కమలం విక‌సితం.. మోదీషా విజ‌య యాత్ర‌ *👉 *జ‌న‌సైన్యం ఫుల్ జోష్‌.. ఇంకో లిస్టు రిలీజ...

National : ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో విపక్షాల మెగా మార్చ్

లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు...

Delhi : జైలు నుంచే రూలింగ్… తొలి ఆదేశం జారీ చేసిన కేజ్రీవాల్

జైలుకు వెళ్లినా కేజ్రీవాలే సీఎంగా కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. అన్నట్లుగానే ఈడీ కస్టడీ నుంచే కేజ్రీవాల్ ఢ...

TS : వ‌న దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి పోటెత్తిన భక్తులు

ఆదివారం సెలవు దినం కావడంతో మేడారం వనదేవతల దర్షనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సమక్క సారాలమ్మ ఆలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది....

AP : 27 నుంచి రాయలసీమలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం..

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో టీడీపీ అధి...

TS : మందు బాబులకు బ్యాడ్ న్యూస్…రేపు వైన్ షాప్ లు బంద్…

జంటనగరాల్లో సోమవారం వైన్ షాప్‌లు మూతపడనున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు కూడా బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హ...

AP : ఏప్రిల్‌ రెండో వారంలో ఏపి ఇంటర్ ఫలితాలు

పరీక్ష రాసిన 9,99,698 మంది విద్యార్ధులుకాపీ కొట్టిన 75 మంది విద్యార్ధులు డిబార్1559 సెంటర్లలో కొనసాగుతున్న మూల్యాంకనం ఆంధ్రప్రదేశ్‌ రాష్...

TS : యూట్యూబ్ ఛానళ్ల‌కు కేటీఆర్ వార్నింగ్… పరువు నష్టం దావా వేస్తాం…

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని బీఆర్‌ఎస్‌...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -