Sunday, April 28, 2024

AP | షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

ఎన్నికల వేళ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆదివారం వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి షర్మిల కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement