Friday, April 26, 2024

కృష్ణా

Investigation – సీఎం జగన్​ రాయి కేసులో పురోగతి…..

ఓ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులుసింగ్​నగర్ వడ్డెర కాలనీ యువకుడిగా గుర్తింపుమరో నలుగురిని ప్రశ్నిస్తున్న దర్యాప్తు బృందం15 మంది మైన...

AP | జనాలలోంచే రాయి విసిరారు … సీపీ కాంతి రాణా

సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి గురించిన విజయవాడ సీపీ కాంతి రాణా టాటా కీలక వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రికి తగిలిన దెబ్బలను బట్టి.. క్యాట్...

Jagan’s Voice – మళ్లీ అధికారం మనదే – ఇలాంటి దాడులు ఆపలేవు

దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయిదైర్యంగా అడుగులు వేద్దాంబస్సు యాత్రలో సీఎం జగన్ఊరూరా జన కడలి పరవళ్లునువ్వే సీఎం.. నువ్వే కావాలిమేమంతా సిద...

Andhra Pradesh – జ‌గ‌న్ పై దాడి..అగంత‌కుల ఆచూకి చెబితే రూ.2 ల‌క్ష‌లు

న‌జ‌రానాను ప్ర‌క‌టించిన పోలీస్ శాఖపోలీసుల అదుపులో ఇప్ప‌టికే న‌లుగురు రౌడీ షీట‌ర్లు విజ‌య‌వాడ - సీఎం జగన్ పై జరిగిన రాళ్ళ దాడి ఈ ఘటనను సీ...

AP: ఓటమి భయంతోనే గులకరాయి డ్రామా … బొండా ఉమా

ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్ః ఓటమి భయంతోనే ముఖ్య మంత్రి జగన్‌ గులకరాయి డ్రామా ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ పోలిటి బ్యూరో సభ్యుడు విజయవాడ ...

AP : ధైర్యంతో అడుగు ముందుకెద్దాం… సీఎం జ‌గ‌న్‌

సీఎం జగన్‌పై దాడి తర్వాత ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్ర పునఃప్రారంభించారు. యాత్ర ప్రారంభం ముందు స‌మ‌యంలో కేసరపల్లి క్యాంపునకు పెద్ద ఎత్తున ...

AP | కరుణించిన దుర్గమ్మ.. నవ దంపతులకే ఆ చాన్స్

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. దుర్గమ్మను దర్శించుకునేందుకు ఎక్కడినుంచో...

Rest – జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం

విజయవాడ - సీఎం జగన్‌ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. ఇవాళ గుడివాడలో జరగాల్సిన 'మేమంతా సిద్ధం' సభ రేపటికి వాయిదా పడి...

Machilipatnam: దొంగ ఇళ్ల పట్టాల పంపిణీ… వీఆర్వో సస్పెన్షన్

దొంగ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో వీఆర్వో శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు పడిన ఘ‌ట‌న మచిలీపట్నంలో చోటుచేసుకుంది. శ్రీదేవి మచిలీపట్నంలో 11వ డివి...

Joining – జ‌న‌సేన‌లో చేరిన మండ‌లి బుద్ధ ప్రసాద్ , నిమ్మ‌క జ‌య‌కృష్ణ

పిఠాపురం - మాజీ ఉపసభాపతి, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్, పాలకొండ నియోజక వర్గానికి చెందిన నిమ్మక జయకృష్ణ లు నేడు జనసేన పార్టీలో చేరా...

Andhra Pradesh – పవన్ తో టీడీపీ నేత మాగుంట భేటీ

( ప్రభన్యూస్, మంగళగిరి ) - జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎంపీ, టీడీపీ నాయకులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. మంగ...

Andhra Pradesh – ప్రజలను మోసం చేశారు.. ఇది వాస్తవం కాదా? ..షర్మిల

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) - ఏపీ సీఎం జగన్ ఏపీ కి ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారని.. బీజేపీకి ఊడిగం చేస్తూ రాష్ట్ర ప్రయోజన...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -