Saturday, April 20, 2024

కృష్ణా

AP : జగన్మాతను దర్శించుకున్న కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్

ఎన్టీఆర్ బ్యూరో , ప్రభ న్యూస్ : విజయవాడలోనే ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న జగన్మాత ను కే...

AP – ఆ ముగ్గురికి ఓటు వేస్తే ఎప్పటికీ ప్రత్యేక హోదా రాదు – షర్మిల

(ప్రభ న్యూస్ ఇబ్రహీంపట్నం ) కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి మేలు జరిగే విధంగా మహిళ...

Special Story – స‌ప్త స్వ‌రాల‌ వీణానందం!..వీణ వేణువైతే వీనుల విందే

సంగీత ఝరి పవరవళ్లు తొక్కాల్సిందేపనస మధురం.. సంపెంగ సౌరభంప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలుగు వీణపుట్టింది బొబ్బిలిలో.. పెరుగుతోంది నూజివీడులోభవిష...

Accident – ట్రిక్కింగ్ లో విషాదం…ఆస్ట్రేలియాలో ఎపి మెడికో మ‌ర‌ణం .

ఆస్ట్రేలియాలో ఎపికి చెందిన‌ వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువ వైద్యురాలు ప్రమాదవశాత్...

AP | రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే : ఈసీ

అమరావతి: ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే రాజకీయ పార్టీలు ప్రవర్తనా నియమావళిని పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమ...

AP | మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిని మార్చిన వైసీపీ

మచిలీపట్నం ఎంపీగా ఇంచార్జిగా సింహాద్రి చంద్రశేఖర్ పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి...

AP – యువతరం ఏకం కావాలి.. వైసీపీకి చరమగీతం పాడాలి – ఎంపి రామ్మోహన్

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో - రాష్ట్రప్రభుత్వ తీరుతో నష్టపోయిన ప్రతీ యువకుడు తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చిందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు...

AP – స‌త్వ‌ర న్యాయం కోసం వారు చేస్తున్న కృషి ప్ర‌శంస‌నీయం – జ‌స్టిస్ అరుణ్ మిశ్రా

( ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో )దేశంలో మాన‌వ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) క‌షిచేస్తోంద‌ని.. రాష్ట్రం...

AP – చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీ …హస్తినకు వెళ్లాలని నిర్ణయం ..

రెండో జాబితాపై క‌స‌రత్తుబీజేపీతో పొత్తుపై సుదీర్ఘ చ‌ర్చ‌లుక‌మ‌లనాధుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యంరెండు మూడు రోజుల్లో ఢిల్లీకి ప‌య‌నంఇప్ప...

Exclusive – పెడనలో ఆ నలుగురు- వైసీపీ, టీడీపీ హోరాహోరీ

( మచిలీపట్నం ప్రతినిధి , ప్రభ న్యూస్ ) : పెడన అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మహా జోరుగా పసందుగా జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార...

Exclusive | ఏపీ కాంగ్రెస్‌లో టిక్కెట్ల ఆరాటం !

తిరుపతి, (ప్రభ న్యూస్ ప్రతినిధి) : రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశిస్తున్న నేతల సంఖ్య భారీగా పెరిగింది. ఏపీ రా...

AP: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. మొదటి రోజు 722 మంది డుమ్మా..

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పరీక్షల్లో భాగంగ...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -