Thursday, April 25, 2024

Andhra Pradesh – పవన్ తో టీడీపీ నేత మాగుంట భేటీ


( ప్రభన్యూస్, మంగళగిరి ) – జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎంపీ, టీడీపీ నాయకులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. మంగళగిరిలో బుధవారం ఒంగోలు నాయకుడు మాగుంట రాఘవ్, , ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ ఈ భేటీలో పాల్గొన్నారు. – తిరుపతి లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ బుధవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement