Monday, April 29, 2024

లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు..

 దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  ఇన్వెస్టర్ల  కొనుగోళ్లతో  వరుసగా రెండో రోజు పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో 63 పాయింట్ల లాభంతో 52938 వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు ఎగిసి15,863 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభ పడుతున్నాయి.  ఆటో, బ్యాంక్,ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు  లాభపడుతున్నాయి.

ఇది కూడా చదవండి: దేశంలో కొత్తగా 34 వేల కరోనా కేసులు నమోదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement