Friday, May 17, 2024

3.1 శాతం పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి

దేశ పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబర్‌ నెలలో 3.1 శాతం పెరిగింది. 2021 సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.4 శాతంగా నమోదైంది. ఐఐపీ డేటాను శుక్రవారం నాడు ప్రభుత్వం విడుదల చేసింది. తయారీ రంగం అవుట్‌పుట్‌ 1.8 శాతం పెరిగింది. మైనింగ్‌ ఉత్పత్తి 4.6 శాతం, పవర్‌ జనరేషన్‌ 11.6 శాతం పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement