Monday, May 13, 2024

తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని క‌లిసిన సీఎం కేసీఆర్

తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌తో సీఎం కేసీఆర్ ఇవ్వాల (శుక్ర‌వారం) రాత్రి భేటీ అయ్యారు. చీఫ్ జ‌స్టిస్ నివాసానికి వెళ్లిన కేసీఆర్, ఆయ‌న‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ ఈ ఏడాది జూన్ 28న ప్ర‌మాణం చేశారు. అయితే సీఎం కేసీఆర్​, జస్టిస్​ ఉజ్జల్​ని భేటీ కావడానికి కారణాలేంటన్నది తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement