Sunday, April 28, 2024

DGCA | ఎయిర్ ఇండియాకు రూ.80 లక్షల జరిమానా

నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియాపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ.80 లక్షల జరిమానా విధించింది. విమాన సిబ్బంది నిర్వహణ విధానం, విమాన విధి సమయ పరిమితులకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనల కారణంగా DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) చర్య తీసుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement