Sunday, April 28, 2024

IPL | సీఎస్‌కే తొలి వికెట్ డౌన్..

ఐపిఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో మొదట బ్యటింగ్ చేసిన ఆర్సీబీ.. సీఎస్‌కే ముందు 174 పరుగుల టార్గెట్‌ను సెట్ చేసింది. కాగా, చేజింగ్‌లో సీఎస్‌కే జట్టు తొలి వికెట్ కోల్పోయింది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులు చేసి.. నాలుగ‌వ‌ ఓవర్లో యశ్ దయాళ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే ఉన్నారు. కాగా, సీఎస్‌కే 4 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానిక 45 పరుగులు చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement