Tuesday, May 14, 2024

కాకినాడ క‌లెక్ట‌ర్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిసిన నేతలు

కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లాను ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు, కాకినాడ ఎంపీ వంగా గీత‌, కాకినాడ అర్బ‌న్ శాస‌న‌స‌భ్యులు ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్ సుంక‌ర శివ ప్ర‌స‌న్న త‌దిత‌రులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆమెను శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement