Thursday, May 2, 2024

‘అశోక’ గుట్టు బయటకొస్తుంది.. ధైర్యంగా ఎదుర్కొంటాడా?

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్, సింహాచలం దేవస్థానం భూఅక్రమాలు నిజమేనని ప్రాథమిక విచారణలోనే తేలిపోయిందని విజయసాయి రెడ్డి తెలిపారు. విజిలెన్స్ దర్యాప్తులో ‘అశోక’ గుట్టు బయటకొస్తుందని చెప్పారు.” ఆడిట్ వద్దంటూ కోర్టుకెళ్ళిన అతనికి మొట్టికాయలు పడ్డాయి. తన అక్రమాలపై విచారణే వద్దంటాడా? ధైర్యంగా ఎదుర్కొంటాడా? తప్పు చేయకపోతే భయమేల అశోకా?” అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement