Tuesday, April 30, 2024

Gunter: దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి సంతోషి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో వైసీపీ అభ్యర్థి పద్మావతి ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. ఉత్కంఠ పోరులో వైసీపీకే దుగ్గిరాల ఎంపీపీ పీఠం దక్కింది. ఎంపీపీ పీఠం వైసీపీకి దక్కడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement