Wednesday, May 1, 2024

ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ జోగేశ్వరరావు సస్పెన్షన్

ఏలూరు టౌన్ : ఏలూరు నగరంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ జోగేశ్వర రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి కె.అబ్రహం తెలిపారు. ఆయన స్థానంలో జిల్లా కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న వీరంకి శ్రీనివాస్ కు తాత్కాలికంగా ఇన్‌చార్జి సబ్ రిజిస్టర్ గా బాధ్యతలు అప్పగించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement