Sunday, April 28, 2024

Eluru: గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి మేరుగ

ఏలూరు జిల్లా చింతలపూడిలో డా.బీఅర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాల నూతన భవనాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డా.మేరుగ నాగార్జున ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

చింతలపూడిలో పన్నెండు కోట్ల రూపాయలతో సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిధులు మంజూరు చేసి త్వరిత గతిన పాఠశాల భవనం నిర్మాణం జరిగేలా ఆదేశాలి చ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వై.ప్రసన్న వెంకటేష్, ఎమ్మెల్యే విఆర్ ఎలిజా, సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement