Monday, May 6, 2024

Breaking : ఏసీబీ వలలో విద్యుత్ అధికారి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు విద్యుత్ శాఖ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. రూ.50వేలు లంచం తీసుకుంటూ… ఏపీఈపీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ అధికారులకు పట్టుబడ్డాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement