Thursday, April 25, 2024

అటవీశాఖ పరిశోధన కేంద్రాలను బలోపేతం చేస్తాం..పెద్దిరెడ్డి

అటవీశాఖ పరిశోధన కేంద్రాలను బలోపేతం చేస్తామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అటవీశాఖపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కపిల తీర్థం నుంచి జూపార్కు వరకు మెమో ట్రైన్ ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతిలోని బయోట్రిమ్ ద్వారా రైతులకు మేలుజాతి మొక్కలను అందజేస్తామన్నారు. బయోడైవర్సిటీ బోర్డు ద్వారా అరుదైన జీవ, జంతుజాలం పరిరక్షణ చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement