Friday, May 17, 2024

విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకోవాలి.. మంత్రి రజిని

విశాఖను పరిపాలన రాజధానిగా సాధించుకోవాలని ఏపీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆమె మాట్లాడుతూ…. విశాఖ డెవలప్ మెంట్ అవుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారన్నారు. ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పడుతుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ది చెబుతారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement