Tuesday, May 14, 2024

Breaking: అచ్యుతాపురం SEZలో విషవాయువు లీక్.. వంద మందికి పైగా అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద ఉన్న బ్రాండిక్స్ ఎస్‌ఈజెడ్‌లోని పోరస్ కంపెనీ నుంచి అమ్మోనియా వాయువు లీక్ కావడంతో వంద మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. క్వాంటమ్ కంపెనీలో పనిచేసే పలువురు మహిళలు వాంతులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. వీరిని చికిత్స కోసం బ్రాండిక్స్ సెజ్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement