Tuesday, May 7, 2024

AP: పార్వతీపురం జిల్లాలో ఉద్రిక్తత.. ఘర్షణలో 9మందికి గాయాలు

పార్వతీపురం మన్యం జిల్లా: భామిని మండలం కొరమ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పొలం విషయంలో ఇద్దరు అన్నదమ్ములు మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘర్షణలో తొమ్మిది మందికి గాయాలు కాగా, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement