Monday, May 13, 2024

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 3 గంట‌ల స‌మ‌యానికి 53.29 శాతం పోలింగ్…

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యానికి మొత్తం 58.34% పోలింగ్ నమోదైంది.. నెల్లిమ‌ర్ల‌లో అత్య‌ధిక శాతం 71.47 పోలింగ్ న‌మోదు కాగా, విజ‌య‌న‌గ‌రంలో మాత్రం అత్య‌ల్పంగా 53.29 శాతం మంది త‌మ ఓటు హక్కును వినియోగించుకున్నారు..
జిల్లాలో ఓట్ల శాతం వివ‌రాలు..

  • విజయనగరం – 53.29%
    -పార్వతీపురం – 64.14%
    -బొబ్బిలి – 66.85%
    -సాలూరు. – 63.68%
    -నెల్లిమర్ల. – 71.47%
Advertisement

తాజా వార్తలు

Advertisement