Monday, May 6, 2024

Eluru : గుర్తు తెలియని మృతదేహం లభ్యం..

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఏలూరు పంపుల చెరువు కృష్ణ కాలువ పిండ ప్రధాన రేవు వద్ద గుర్తు తెలియని మృతదేహం(57) లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తి వివరాలను ఏలూరు ఒకటవ పట్టణ ఎస్సై షేక్ మదీనా భాష సిబ్బందితో కలసి సేకరిస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచారు. మృతుని వివరాలను తెలిసినవారు ఏలూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement