Monday, April 29, 2024

Omicron: ఏపీలో ఓమిక్రాన్ కలకలం.. మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దడ పుట్టిస్తోంది. తాజాగా రాష్ట్రంలో మరోరెండు ఓమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 6 కు చేరింది. సౌత్ ఆఫ్రికా నుండి హైదరాబాద్ మీదుగా ఒంగోలు వచ్చిన వ్యక్తికి ఓమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే, యుకె నుండి బెంగళూరు మీదుగా అనంతపురం వచ్చిన వ్యక్తికి ఓమిక్రాన్ ఉన్నట్లు తేలింది. జీనోమ్ సీక్వెన్స్ పరీక్షల ద్వారా ఒమిక్రాన్ ఉన్నట్లు నిర్ధారించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement