Friday, May 10, 2024

ములుగులో విషాదం.. తల్లీకూతుళ్లు మృతి

ములుగు జిల్లా గురువెంకటాపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. అబ్బాయిగూడెం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. కడుపు నొప్పితో కూతురు చనిపోయింది. ఆ అని బాధతో తల్లి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన అబ్బాయి గూడెం గ్రామంలో ద్వీపా కడుపు నొప్పితో బాధపడుతూ శనివారం సాయంత్రం చనిపోయింది. కూతురు మరణించిందన్న బాధతో కుమిలిపోయిన తల్లి.. తోట ధనమ్మ ఆదివారం ఉదయం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement