Tuesday, May 14, 2024

తిరుమల కాటేజీల సమీపంలో చిరుతల సంచారం…. భయం గుప్పెట్లో భక్త జనం

తిరుమలలో మరోసారి చిరుతల సంచారం కలకలం. రేగింది. కాలి బాటలో కాకుండా ఈ సారీ భక్తులు అధిక సంఖ్యలో ఉండే స్పెషల్ టైప్ కాటేజీల సమీపంలో చిరుత సంచారించింది ఇక. నరసింహ స్వామి ఆలయ సమీపంలో మరో చిరుత కనిపించింది …రెండు చిరుతలను ట్రాప్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నది అటవీ శాఖ…ఇప్పటికే నడకదారిలో ఐదు చిరుతలను పట్టుకున్న అధికారులు…ఇప్పుడు తిరుమలలోనే సంచరిస్తున్న చిరుతలను ట్రాప్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది అటవీ శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement