Sunday, May 5, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతుల దుర్మరణం

కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మరణించిన ఘటన ఈరోజు తెల్లవారుజామున వెలుగు చూసింది. పెద్దకడుబూరు మండలం ముచ్చగిరి గ్రామానికి చెందిన కురువ చిన్న హనుమంతు, కురువ బసవలు మిరప పంటను అమ్మడానికి కర్ణాటకలోని బ్యాడిగి పట్టణానికి వెళ్తుండగా మార్గమధ్యలో బొలెరో వాహనం టైర్ పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనలో డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement