Monday, April 29, 2024

Krishna : విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి

కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో విషాధం చోటుచేసుకుంది. పాముల‌లంక గ్రామంలో విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన పాముల విజయాంభ(57), పాముల చిరింజీవి(36) నిన్న మధ్యాహ్నం పసుపు తోటలో పిండి వేయటానికి వెళ్లారు.

పొలానికి వేసిన కంచెకు విద్యుత్ ప్రసరించటంతో ఐరన్ కంచికి తగిలి ఇద్దరు మృతి చెంది ఉన్నారు.
ఎంత సేపటికీ తిరిగి రాకపోవటంతో గాలింపు చేపట్టిగా అర్ధ రాత్రి 1:30 పొలంలో పడి ఉన్న మృతదేహాలు క‌నిపించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement