Sunday, April 28, 2024

AP : కేశరపాడులో వ్యక్తి హత్య

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కేశరపడ గ్రామ పొలిమేరలో ఇవాళ ఉదయం బద్రి కేత్రాడు (32)అతి దారుణంగా హత్య కు గురైయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు కాశీబుగ్గ డి ఎస్ పీ తో పాటుగా పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement