Sunday, May 5, 2024

Traffic : హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు …ఈ రూట్లలో

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైద‌రాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రధాని పర్యటను దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఆ సమయంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కన ప్రాంతాల్లో రహదారుల మూసివేత, దారిమళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement