Wednesday, May 1, 2024

Breaking: అమ‌ర్ నాథ్ యాత్ర‌లో విషాదం… రాజ‌మండ్రి వాసి సుధ మృతి

అమ‌ర్ నాథ్ యాత్ర‌లో విషాదం చోటుచేసుకుంది. యాత్ర‌కు వెళ్తున్న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన రాజ‌మండ్రి వాసి సుధ మృతిచెందింది. సుధ మృత‌దేహాన్ని స‌హ‌చ‌రులు గుర్తించారు. మ‌రో మ‌హిళ కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement