Monday, April 29, 2024

Breaking: పన్నీర్ సెల్వంపై అన్నాడీఎంకే కీలక తీర్మానం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం (ఓపీఎస్) పై అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఓపీఎస్ ను తొలగిస్తూ ప్రత్యేక తీర్మానం పెట్టింది. పార్టీ ముఖ్య పదవులు, సభ్యత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే నిర్ణయం తీసుకుంది. ఓపీఎస్ కు మద్దతుదారులను కూడా పదవులు, సభ్యత్వం నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement