Sunday, March 24, 2024

బండి సంజ‌య్ మౌన దీక్ష‌

కరీంనగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మౌన దీక్ష ప్రారంబించారు. పోడు భూములు, ధరణి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మౌన దీక్ష చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ జగపతి రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. మ‌ధ్యాహ్నం 12 గంటల వరకూ మౌన దీక్ష, 12 గంటల తర్వాత బండి సంజయ్ మాట్లాడ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement