Sunday, May 5, 2024

కాసేపట్లో డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభం

సీఎం జగన్ ఈరోజు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభించనున్నారు. ముందుగా సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరి.. గుంటూరు చుట్టుగుంట సెంటర్ కు చేరుకోనున్నారు. అక్కడ సభా వేదిక నుంచి సీఎం జగన్ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం జెండా ఊపి ప్రారంభించనున్నారు. తర్వాత 12 గంటలకు కొండవీడుకు సీఎం జగన్ చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement