Saturday, May 18, 2024

Hyd: కంచన్ బాగ్ పీఎస్ లో రాజాసింగ్ పై కేసునమోదు

హైదరాబాద్ పరిధిలోని కంచన్ బాగ్ పీఎస్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. అయితే బీజేపీ మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కూడా కేసు నమోదైన విషయం విధితమే. అయితే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement