Monday, May 20, 2024

రాష్ట్రంలో ఒక్కరికే కరోనా..

అమరావతి, ఆంధ్రప్రభ: గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఒక కరోనా కేసు నమోదైంది. 3,464 శాంపిల్స్‌ను పరిశీలించగా ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎలాంటి మరణాలు సంభవించలేదు. 9 మంది పూర్తిగా కోలుకున్నారు. మొత్తం 26 జిల్లాలకు గాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాత్రమే కరోనా కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 3 కోట్ల 34 లక్షల 85 వేల 936 శాంపిల్స్‌ను పరిశీలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement