Friday, May 3, 2024

రాజ‌ధానిపై న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు లోబ‌డే నిర్ణ‌యాలుండాలి.. జీవీఎల్

రాజ‌ధానిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌ధాని విష‌యంలో న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు లోబ‌డే నిర్ణ‌యాలుండాల‌న్నారు. వైజాగ్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… రాజ‌ధాని అంశంపై పార్ల‌మెంట్ లోనే స్ప‌ష్ట‌త ఇచ్చామ‌న్నారు. రాజ‌ధాని అంశం రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోనిదేనన్నారు. కేంద్రం జోక్యం చేసుకునే అంశం కాద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement