Sunday, April 28, 2024

AP: క‌ళ్యాణ‌దుర్గంలో ఎలుగుబంటి సంచారం

అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. దురద కుంటలో కూండ్ల రమేష్ వ్యవసాయ పొలంలోని మొక్కజొన్న తోటలో ఎలుగుబంటి సంచరిస్తోంది. ఇవాళ ఉదయం పొలంలోకి వెళ్లిన కూలీలకు ఎలుగుబంటి కంటబడింది. ఎలుగుబంటిని చూసిన మహిళలు భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే రైతులు చాకచక్యంతో ఎలుగుబంటిని సమీప కొండల్లోకి తరిమారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement