Friday, May 3, 2024

అమలాపురం ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురం ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంచాయతీ సెక్రటరీ భవానీ ఆత్మహత్యపై ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద ఆందోళన నిర్వహించారు. నిందితులను అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆందోళనకారుడలో అమలాపురం డీఎస్పీ చర్చలు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement