అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ ఉత్తర్వులు కొనసాగుతాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ ఆదేశాలు జారీ చేశారు. సూర్యనారాయణ, సహ ఉద్యోగులు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరించారని అభియోగాలు దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై శాఖ పరంగా ఆయనపై చర్యలు తీసుకుంది..
Suspend – ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సస్పెండ్
Advertisement
తాజా వార్తలు
Advertisement