Tuesday, May 7, 2024

Breaking: సీఎం జగన్ తో సుచరిత భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత భేటీ అయ్యారు. మంత్రి పదవి కొనసాగించకపోవడంపై సుచరిత అలిగారు. ముందుగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ సుచరితతో మంతనాలు జరిపారు. సీఎం జగన్ తో సుచరిత భేటీ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement