Monday, May 6, 2024

Flash: గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వసతి గృహంలో కరిష్మా అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, విద్యార్థిని ఆత్మహత్యక గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement