Friday, April 26, 2024

సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. 2004 నుంచి 2022 వరకు భూ ఆక్రమణలపై దర్యాప్తు నివేదికలు బయటపెట్టాలని లేఖలో కోరారు. విశాఖ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. సీబీఐ విచారణ జరిపించకపోతే ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతామని సోము వీర్రాజు లేఖలో తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement