Friday, May 3, 2024

వైసీపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఉత్తరాంధ్ర నీటి కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును బీజేపీ కట్టి తీరుతుందన్నారు. ఏపీలో మైనర్ ఇరిగేషన్ మంత్రి లేడు, బడ్జెట్ లేదని మండిపడ్డారు. డబ్బులిస్తే స్పీకర్ పోలవరాన్ని డెవలప్ చేస్తారా అన్నారు. నెల్లూరులో పవర్ ప్లాంట్లు అమ్మేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement