Saturday, May 4, 2024

Breaking: ఏపీ మంత్రి సురేష్ కు స్వల్ప అస్వస్థత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురంలోని జార్జి ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తండగా మంత్రి అస్వస్థత‌కు లోనయ్యారు. లో బిపి, ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఆయనకు జార్జి ఇంజనీరింగ్ కాలేజీలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement