Friday, April 26, 2024

Breaking: కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం చోటుచేసుకుంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని 11మంది సీనియర్లు ర్యాగింగ్ చేశారు. యూసీజీ యాంటీ ర్యాగింగ్ వెబ్ సైట్ లో విద్యార్థి స్నేహితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ జరిపింది. ర్యాగింగ్ చేసిన 11మంది విద్యార్థులను 15రోజుల పాటు సస్పెండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement