Monday, May 6, 2024

విశాఖ‌లో క‌న్నుల‌పండువ‌గా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు.. స‌ర‌స్వ‌తీదేవిగా అమ్మ‌వారు ద‌ర్శ‌నం

విశాఖపట్నం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు సంబురంగా జ‌ర‌గుతున్నాయి. కాగా, కనకమహాలక్ష్మి అమ్మవారి ఆల‌యంలో దేవిశరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇవ్వాల అమ్మవారిని విద్యాలక్ష్మి అలంకారం చేశారు. దీంతో సరస్వతిదేవి అలంకారంలో అమ్మ‌వారు భక్తజనులకు దర్శనమిచ్చారు. అర్చకులు వైదికంగా అమ్మవారికి అర్చన చేసి, భ‌క్తుల‌కు ప్ర‌సాదాలు పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement