Monday, April 29, 2024

తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎస్ సి వి నాయుడు

మంగ‌ళ‌గిరి – తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో శ్రీ కాళహస్తి మాజీ శాసనసభ్యుడు ఎస్ వి నాయుడు టిడిపిలో చేరారు.. రం అమరావతి లొ తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్పి టిడిపిలోకి ఆహ్వానించారు.. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుదీర్ రెడ్డి . తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement