Thursday, May 30, 2024

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బుగ్గన వాస్తవాలు చెప్పాలి: యనమల

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవాలు చెప్పాలని ఏపీ మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాగ్, కేంద్ర ఆర్థిక శాఖ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. కోవిడ్ తో రాష్ట్రానికి ఆదాయం తగ్గిందన్నది అవాస్తవమన్నారు. 2018-19లో పన్నులపై ఆదాయం రూ.56వేల కోట్లుంటే.. 2021-22లో రూ.73వేల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రాబోయే తరాలకు ఈ ప్రభుత్వం అప్పులను మూటకట్టి పెడుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement