Tuesday, May 7, 2024

హనుమంతపురంలో ఎమ్మెల్యే కోనేటి పర్యటన

చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కేటీ హరిశ్చంద్ర రెడ్డి తెలిపారు. సోమవారం హనుమంతపురంలో పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement