Tuesday, April 30, 2024

Breaking: ముగ్గురు మంత్రులతో సజ్జల కీలక సమావేశం

AP ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముగ్గురు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబులతో సజ్జల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. రాజీనామాల నేపథ్యంలో సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement